IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ
ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం ఆసిస్ తో ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. చాలా రోజులకు అసలైన క్రికెట్ మజాను ఫ్యాన్స్ ఆస్వాదించారు. చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరముండగా, ఆఖరు బంతికి సిక్సర్ బాది రింకూ జట్టుకు విజయాన్నందించాడు.