Hyderabad: బాబోయ్.. బంగారు కొండలు, వెండి గుట్టలు.. మ్యాటర్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
చందానగర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో అడ్డుకున్నారు పోలీసులు. వారి వాహనాన్ని తనిఖీ చేయగా భారీ స్థాయిలో బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. దాదాపు 29 కేజీ బంగారం, 26 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేశారు.