నేషనల్షాకింగ్.. 9కి పెరిగిన రేసుగుర్రాల మరణాల సంఖ్య గుర్రాలను రవాణా చేసేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల చనిపోతున్నట్లు పశువైద్యులు అంటున్నారు. గుర్రాలను తగినంత స్థలంలో ఆహారం పెట్టకుండా రవాణా చేయడం వల్ల ఎనిమిది చనిపోయినట్లు తెలుస్తోంది. By Kusuma 05 Jun 2025 21:10 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn