చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? పవన్ పై హరిరామజోగయ్య ఫైర్!
కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి సభల్లో గోదావరి జిల్లాల అభివృద్ధిపై ఎక్కువ ఫొకస్ పెడుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.