ఎనిమిదేళ్ల బాలికపై పగ తీర్చుకున్న సైకో.. బెల్ట్తో కట్టేసి గొంతు..
ఓ ఎనిమిదేళ్ల బాలిక అందరిముందు తనను అవహేళన చేసిందనే కోపంలో ఓ యువకుడు గొంతుకోసి చంపిన దారుణమైన సంఘటన మహరాష్ట్రలో జరిగింది. మృతదేహాన్ని బెల్డ్ తో కట్టేసి ఇంట్లో దాచిపెట్టగా వాసన పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.