Revanth Reddy: గువ్వల బాలరాజుపై దాడి.. ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న డ్రామా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గువ్వల బాలరాజు దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజుపై దాడి జరగడం ప్రశాంత్ కిషోర్ ఆడుతున్న ఒక డ్రామా అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిపించారని ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Guvvala-Balaraju-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-10T201648.281-jpg.webp)