Gutta Sukhender Reddy: ఎంపీ వెంకట్రెడ్డిపై గుత్తా ఫైర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పాలిటిక్స్ పీక్స్ లెవల్కు వెళ్లాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో అవినీతి ఎక్కువైపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించగా.. ఎంపీ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే మంచి సమయమని గుత్తా ఎద్దేవా చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Center-is-also-conspiring-to-hold-mini-Jamili-elections_-Gutta-Sukhender-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-29.png)