RS Praveen: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన
తెలంగాణ గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు తమ పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారని మండిపడ్డారు. విద్యా చేయుతపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తట్లేదన్నారు.