Madhyapradesh: ఘోర ప్రమాదం...ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం...12మంది సజీవ దహనం..!!
మధ్యప్రదేశ్లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
/rtv/media/media_files/2025/11/03/mp-2025-11-03-08-16-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bus-4-jpg.webp)