తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం-రాహుల్ గాంధీ
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మొబైల్ వాడకం నానాటికి పెరుగుతోంది. దీంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా అధికం అవుతున్నాయి. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు డీఎఫ్ఎస్ కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు.
కొన్ని రోజులుగా శుభ్రమైన గాలి లేక...ఊపిరి ఆడక బాధలు పడుతున్నారు ఢిల్లీ వాసులు. అయినా సరే మాకేం పర్వాలేదు...మేము మారము అని నిరూపించారు ఢిల్లీ వాసులు. నిషేధం విధించినా బాణా సంచా కాల్చారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాలు స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఖరారు చేశాయి. ఈ సారి తెలంగాణ, ఏపీలో దసరా సెలవులను సమానం ఇచ్చాయి ప్రభుత్వాలు. తెలంగాణలో మొత్తం 13 రోజుల దసరా సెలవులు ఇవ్వగా...అటు ఏపీలోనూ 13రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ తిరిగి రానున్నారు. దాంతో పాటూ ఎల్లుండి నుంచి యువగళం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తప్పదా..? ఏపీ రాగానే నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా.? లేదా ఆయన యువగళం పాదయాత్ర తిరిగి మొదలు అవుతందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి