Google : ఫైండ్ మై డివైస్ వచ్చేసింది!
గూగుల్ తన యూజర్లకు ఫైండ్ మై డివైస్ పేరుతో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పోయిన మొబైల్స్ ను అలాగే హెడ్ సెట్స్ ను కనుగొనవచ్చని గూగుల్ తెలిపింది.
గూగుల్ తన యూజర్లకు ఫైండ్ మై డివైస్ పేరుతో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పోయిన మొబైల్స్ ను అలాగే హెడ్ సెట్స్ ను కనుగొనవచ్చని గూగుల్ తెలిపింది.
మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నపుడు మీరు రోబోట్ కాదని నిర్ధారించండి అంటూ వచ్చే కాప్చా తరచూ చూస్తారు కదా. అసలు అదేమిటో.. కాప్చా వలన ఉపయోగం ఏమిటో.. కాప్చాని సిస్టం ఎందుకు అడుగుతుందో మీకు తెలుసా? కాప్చా గురించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
యాడ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి గూగుల్ చెక్ పెట్టింది. భారత దేశంలో మొత్తం 1.2 ఖాతాలను తొలగించింది. ఏఐ టెక్నాలజీతో యాడ్స్ చేస్తూ మోసాలు చేస్తున్న వారి అకౌంట్లన్నీ ఇక మీదట తొలగిస్తామని చెప్పింది.
ప్రధాని మోదీపై గూగుల్ ఏఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీ ఫాసిస్టా అని ఓ నెటిజన్ అడిగితే..జెమిని ఏఐ అనుచిత సమాధానం చెప్పింది. ట్రంప్, జెలెన్ స్కీ గురించి అడిగితే కచ్చితంగా చెప్పలేం అంటూ దాటవేత ధోరణిలో చెప్పింది.
మంచి స్క్రిప్ట్ చేతిలో ఉన్నా వీడియో చేయాలంటే బోలెడు సమయం.. ఖర్చు. ఇప్పుడు గూగుల్ ఆ బాధ లేకుండా చేస్తోంది. గూగుల్ లూమియర్ AI సహాయంతో స్క్రిప్ట్ ఇస్తే వీడియో అవుట్ పుట్ వచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనితో ఫొటోను కూడా వీడియోగా సులువుగా మార్చుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫోటో కానీ, టెక్ట్స్ లో కానీ మనకు కావాల్సిన దాని చుట్టూ రౌండప్ చేస్తే చాలు.. ఆ సర్కిల్ లో ఉన్న అంశానికి సంబంధించిన సమాచారం మొత్తం మన ముందుకు వస్తుంది.సర్కిల్ టు సెర్చ్ అనే పేరుతో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది.
టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్స్ లో భాగంగా ఏకంగా వెయ్యి మందిని విధుల నుంచి తొలగించినట్లు సెర్చ్ ఇంజన్ పేర్కొంది. గూగుల్ హార్డ్ వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో ఉద్యోగాలకు కంపెనీ కోత పెట్టింది.
ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి.