Gidugu Rudra Raju: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్: గిడుగు రుద్రరాజు
ఏపీలో ప్రచారానికి సీఎం రేవంత్ని ఆహ్వానిస్తామని అన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని.. వైఎస్ ఆశయాలకు మేమే వారసులం అని అన్నారు.