PM Modi : లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి షాక్
లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి పౌర సమాజ సంఘాలు షాక్ ఇచ్చాయి. ప్రధాని మోదీపై 96 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రచారాల్లో మతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేల మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది.