Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పొంగిపోర్లుతోంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం నిండు కుండలా మారింది. దీంతో శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తే అవకాశం కనిపిస్తోంది.