300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...నిర్మలా సీతారామన్
ప్రపంచంలోనే కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని తెలిపారు. ఈ సారి బడ్జెట్లో ఇదొక కొత్త పథకం కింద ఆమె ప్రవేశపెట్టారు.