ఇంటర్నెట్ సాయంతో మెసేజింగ్ యాప్ రూపొందించి.. రూ.416 కోట్లకు విక్రయించిన అస్సాం యువకుడు!
ఇటీవల కాలంలో భారతదేశంలోని చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు తమ వినూత్న కార్యక్రమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్ సాయంతో మెసేజింగ్ యాప్ రూపొందించి రూ.416 కోట్లకు విక్రయించిన అస్సాం యువకుడు కిషన్ బకారియా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.