Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్ బై!
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
నిక్కీహేలీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు.
వైసీపీ నాలుగో జాబితా సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఇప్పటికే మూడు జాబితాలను రిలీజ్ చేసిన చేసిన జగన్.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్కి చేరుకుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఓటరు జాబితాపై మిస్టేక్స్ తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు.
ఏపీలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని..చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే..20 లక్షల ఉద్యోగాలతో పాటు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం..వంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అన్న మాటల్లా వాస్తవం లేదని కొట్టిపారేశారు.