Telangana Elections 2023 : ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే...సామా రంగారెడ్డి సంచలన ఇంటర్వ్యూ..!!
ఎవ్వరేం చేసినా..ఏం మాట్లాడినా...ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సామా రంగారెడ్డి. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు చూసి ప్రజలకు విసుగెత్తిందాన్నారు. ఈసారి బీజేపీని అక్కున చేర్చుకునేందుకు ఎల్బీనగర్ ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. సుధీర్ రెడ్డి చేసిన అన్యాయాలే అతన్ని చిత్తుగా ఓడిస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.