FISH : ఇండియా లో ఎక్కువగా చేపలు తినేది ఈ రాష్ట్రాల్లోనే!
భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో చేపల వినియోగం అధికంగా ఉంది. తాజాగా కేరళ, గోవా రాష్ట్రాల్లో అధికంగా తింటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో చేపల వినియోగం అధికంగా ఉంది. తాజాగా కేరళ, గోవా రాష్ట్రాల్లో అధికంగా తింటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
చలికాలంలో వచ్చే పలు రకాల జబ్బులకు ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. చలికాలంలో చేపలు తీసుకోవడం వలన దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు దూరం అవుతాయి. చేపలు తింటే గుండె సమస్యలను, శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి.