VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై సోషల్ మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు.ఫేస్బుక్ పోస్ట్లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ 4 ఏళ్లుగా ఆలస్యం చేస్తోందన్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.