BJP Candidate List 2025: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్పై పోటీ ఎవరో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్కు పోటీగా బీజేపీ బరిలోకి దింపనుంది. మొత్తం 29 మందితో ఉన్న ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి