ఢిల్లీలోగెలుపు ఎవరిదంటే! | Delhi Election 2025 Opinion Poll | PM Modi | Kejriwal | BJP VS AAP | RTV
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్కు పోటీగా బీజేపీ బరిలోకి దింపనుంది. మొత్తం 29 మందితో ఉన్న ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది.