Vikarabad: తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నేవి...దేశంలోనే రెండో స్టేషన్ ఏర్పాటు..!!
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.
/rtv/media/media_files/Es5IlpXhM2QrgCI55P3C.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/VLF-Communication-Station-jpg.webp)