Dearness Allowance: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి డీఏ పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగుల డీఏను 15 నుంచి 18 శాతానికి పెంచారు. ఇది జూలై, 2023 నుంచి అమలులోకి వస్తుంది. డిసెంబర్ నుంచి ఈ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి.