Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..
వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేయడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలోని రూ.2 లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కామ్కు సంబంధించి ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-33-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cyber-crime-jpg.webp)