AP Politics: బీజేపీపై మండిపడ్డ రఘువీరారెడ్డి..కలిసి పోరాటం చేయాలని పిలుపు
బలమైన పార్టీగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు బలహీనపడ్డాయన్నారు రఘువీరారెడ్డి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి సూచించారు.