Indian railway: దేశంలో రైల్వే సేవలు లేని రాష్ట్రం!
దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్న ఇప్పటి వరకు సేవలు లేకపోవటం గమనార్హం.కాని ప్రధాని మోదీ ఈ కార్యానికి డిసెంబర్ లో శ్రీకారం చుట్టారు.
దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్న ఇప్పటి వరకు సేవలు లేకపోవటం గమనార్హం.కాని ప్రధాని మోదీ ఈ కార్యానికి డిసెంబర్ లో శ్రీకారం చుట్టారు.
ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు.