Annamayya District: ఎర్రచందనం స్మగ్లర్లచేతిలో కానిస్టేబుల్ హతం.. ఆ సరిహద్దులో కాపు కాసి
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి పాల్పడ్డారు. ఎర్రచందనం పట్టుకునేందుకు ప్రయత్నించిన గణేశ్ అనే కానిస్టేబుల్ ను వాహనంతో ఢీ కోట్టి పారిపోయారు. గణేశ్ మృతి చెందగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.