Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్.. ఏం చేయాలంటే!!
కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.
/rtv/media/media_files/2025/05/07/wY233bEYwrDcd6pHWuXK.jpg)
/rtv/media/media_files/2025/04/23/tXlBWu9rLwfonVq20en2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/police-4.jpg)