ప్రధాని మోదీ పేరుతో లక్కీ డ్రా
తెలంగాణలో ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో 'బడే బాయ్' అని పిలిచి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు మొత్తం 11 విజ్ఞప్తులు చేసి చిక్కుల్లో పెట్టారు. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి.