Jagan Delhi tour: జగన్ ఢిల్లీ ముచ్చట.. కేంద్ర పెద్దలతో సీఎం భేటీ వెనుక ఆంతర్యం ఏంటి?
రాష్ట్ర విభజన, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం సహా పెండింగ్ లో ఉన్న సమస్యలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్తో సీఎం ఇప్పటికే భేటీ అవ్వగా రేపు అమిత్షాను కలవనున్నారు జగన్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cm-jagan-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cm-jagan-delhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-assem-jpg.webp)