CM Revanth Reddy: టీడీపీతో బీజేపీ పొత్తు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నేతలపై అక్రమ కేసులు పెట్టి.. వారితో ప్రధాని మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. న్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు.