Crime: మత్తు మందు ఇచ్చి ముగ్గురు బాలికలపై అత్యాచారం!
చత్తీస్ గఢ్ లో జష్పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2024/12/24/5sWdanEC42rPRDLuPv4Z.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/crime-2-jpg.webp)