Breaking: భారీ ఎన్ కౌంటర్..పది మంది మృతి!
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.