Breaking: భారీ ఎన్ కౌంటర్..పది మంది మృతి!
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed-1.jpg)