Karimnagar : కరీంనగర్ లో భారీ నగదు సీజ్.. బీఆర్ఎస్ నాయకుడిదేనంటూ ప్రచారం!
కరీంనగర్ పట్టణంలో భారీ నగదు పట్టబడింది. ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అర్థరాత్రి తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ.6 కోట్ల 65 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు సబంధించినదనే ప్రచారం జరుగుతోంది.