PM Modi: బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ హైదరాబాద్ అంతా చుట్టేస్తున్నారు. మొన్న చార్మినార్, పాతబస్తీ దగ్గర హడావుడి చేసిన కేటీఆర్ ఈరోజు మెట్రో ట్రైన్ లో సందడి చేశారు. రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు.
ఈ నెల 23 తర్వాత తెలంగాణలో హోరెత్తిపోనుంది. అప్పటికి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అయిపోయి తెలంగాణలో ప్రచారం ఊపందుకుంటుంది. ఇక్కడ కూడా ప్రచారానికి చివరి వారం అవడంతో నాయకులందరూ పోటెత్తుతున్నారు.