Bullet Train: దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ అక్కడి నుంచే...ఈ ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..!!
ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఎల్ అండ్ టీ ఆర్డర్ ను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు 508కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bullet-train-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/bullet-train-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Bullet-Train-jpg.webp)