Rahul Gandhi : నేను చెప్పింది.. నిజామాబాద్ సభలో మోదీ అంగీకరించారు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందరూ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. తాను చెప్పింది...మోదీ అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం.