కేంద్రంపై ఏంపీ నామా నాగేశ్వర్రావు ఆగ్రహం
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీ నామా.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏంళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు