TS Politics: 30 రోజుల్లో రేవంత్ సాధించింది ఆ ఒక్కటే.. బూర నర్సయ్య గౌడ్ సెటైర్లు
బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య రేవంత్ రెడ్డి సర్కార్ పై సెటైర్లు వేశారు. ఈ 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేత పత్రం మాత్రమేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు.. అందుకే కాలయాపన చేస్తున్నారన్నారు.