బెట్టింగ్ యాప్ స్కామ్లో యాంకర్ శ్యామల.. | Anchor Shyamala | Betting Apps | rtv
ఈరోజు దుబాయ్ లో ఇండియా, న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగునంది. ఇరు జట్లూ ఈ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నారు. అయితే మరోవైపు దీని మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. రూ.5 వేల కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం.