Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు భారీగా బెట్టింగ్..ఏకంగా 5వేల కోట్లు..
ఈరోజు దుబాయ్ లో ఇండియా, న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగునంది. ఇరు జట్లూ ఈ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నారు. అయితే మరోవైపు దీని మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. రూ.5 వేల కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి