Narsipatnam: అయ్యన్నకు బిగ్ షాక్.. తమ్ముడిని బరిలోకి దింపుతున్న వైసీపీ..?
నర్సీపట్నంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహానికి పదునుపెట్టింది అధికార పార్టీ వైసీపీ. అన్న అయ్యన్నపై పోటీకి తమ్ముడు చింతకాయల సన్యాసిపాత్రుడిని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఉమా శంకర్ ను పక్కన పెట్టి సన్యాసిపాత్రుడిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.