నా చిరకాల వాంఛ నెరవేరింది.... రామ్ లల్లా దర్శనంపై తలైవా వ్యాఖ్యలు....!
సూపర్ స్టార్ రజనీ కాంత్ అయోధ్య(ayodhya)లో రాముల వారిని దర్శించుకున్నారు. అయోధ్య దర్శనంతో తన చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఆయోధ్య దర్శనం అత్యద్బుతమన్నారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులో సమావేశం కావడం చాలా సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. దేవుని అనుగ్రహం వుంటే ఆలయ నిర్మాణం వుంటే మళ్లీ అయోధ్యకు వస్తానన్నారు.