BREAKING: కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే.