Kejriwal : విపక్ష కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే...దేశం పేరునే మార్చేస్తారా?
జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు.
జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు.
జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు
ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ 'అన్అకాడమీ'ని బాయ్కాట్ చేయాలంటూ సోషల్మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ సపోర్టర్స్. విద్యావంతులైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడుతూ కరన్ క్లాసు రూమ్లో ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇప్పటికే కరన్ని జాబ్ నుంచి తీసేసింది అన్అకాడమీ. అయినా కూడా ఈ గొడవ చల్లారేలాగా కనిపించడంలేదు. క్లాస్ రూమ్లో వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతుండగా.. చదువుకున్న వాళ్లకి ఓటు వేయమనడం తప్పెలా అవుతుందని మరికొందరు అంటున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు.
విపక్షాల ఆందోళనల మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill) 2023కి లోకసభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోకసభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు.