YS Sharmila : షర్మిల ఎమోషనల్.. కారణం ఇదే..!
ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. హోదాపై 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. సింహాల లెక్క ఉద్యమం చేయకపోతే హోదా ఎప్పటికీ రాదని పేర్కొన్నారు.