గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల సాయం అందజేయనున్నారు. ఈ నిధులు నేరుగా వధువుల ఖాతాల్లోనే జమ కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల సాయం అందజేయనున్నారు. ఈ నిధులు నేరుగా వధువుల ఖాతాల్లోనే జమ కానున్నాయి.
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.