AP Elections 2024: వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి?
వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు ఉదయం కలిసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ తనను గుర్తించడం లేదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.