TTD EO: విఐపీలకు షాక్.. స్వయంగా వస్తేనే స్వామి దర్శనం: టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
వైకుంఠద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వివిఐపీలు, విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని తేల్చి చెప్పారు.