Illegal Indian Immigrants: ఇండియాకు చేరుకున్న 12 మంది అమెరికా అక్రమవలసదారులు
అమెరికా నాలుగో విడత అక్రమవలసదారులను ఇండియా పంపించింది. పనామా నుంచి 12 మంది ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. వారిలో నలుగురు పంజాబ్, ముగ్గురు చొప్పున హర్యానా, ఉత్తరప్రదేశ్ వాసులున్నారు. 300 మంది అక్రమ వలసదారుల్ని పనామాలో ఓ హోటల్లో ఉంచారు.