KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన ఫిర్యాదు చేసి, ఆధారాలను సమర్పిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
/rtv/media/media_library/vi/xbCTCVJJF0k/hq2-211287.jpg)
/rtv/media/media_files/2024/11/11/cv7TTzGx5Ey4LAieICKV.jpg)