Pahalgam Attack హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
నటి అనన్య నాగళ్ళ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.